Ongole: ‘గడప గడపకు’ తాయిలాల పంపిణీ.. ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నమేనా..!?

ఒంగోలులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాయిలాలు పంచడం చర్చనీయాంశమైంది. 25వ డివిజన్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కొందరు సమస్యలు లేవనెత్తారు. ఇది ముందే గ్రహించారో ఏమో.. బాలినేని బృందం కానుకలతో వారి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. బాలినేని వెనకే అనుచరులు ఇళ్లకు వెళ్లి వెండి దేవుళ్ల ప్రతిమలను పంచి పెట్టారు.

Updated : 06 Dec 2022 16:05 IST
Tags :

మరిన్ని