Amaravati: రాజధాని ప్రాంతంలో.. పట్టాల పంపిణీపై రైతుల ఆగ్రహం

రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్ (R5 Zone) అంశం అన్నదాతల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ప్రభుత్వం పట్టాలు పంపిణి పూర్తి చేయటం భూములిచ్చిన రైతులను కలవరపరుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సీఎం జగన్ అమరావతి (Amaravati) మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Published : 27 May 2023 12:29 IST

రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్ (R5 Zone) అంశం అన్నదాతల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ప్రభుత్వం పట్టాలు పంపిణి పూర్తి చేయటం భూములిచ్చిన రైతులను కలవరపరుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సీఎం జగన్ అమరావతి (Amaravati) మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని