Amaravati: రాజధాని ప్రాంతంలో.. పట్టాల పంపిణీపై రైతుల ఆగ్రహం
రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్ (R5 Zone) అంశం అన్నదాతల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ప్రభుత్వం పట్టాలు పంపిణి పూర్తి చేయటం భూములిచ్చిన రైతులను కలవరపరుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సీఎం జగన్ అమరావతి (Amaravati) మాస్టర్ ప్లాన్ను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published : 27 May 2023 12:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు