Telangana News: కరీంనగర్‌లో.. శ్మశానంలో కుటుంబసభ్యుల సమాధుల మధ్య దీపావళి వేడుకలు!

సాధారణంగా ఇంటి వద్ద దీపాలు పెట్టి, టపాసులు పేల్చి దీపావళి పండుగ చేసుకుంటారు. కానీ కరీంనగర్‌లో మాత్రం అంతా శ్మశానానికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాధుల మధ్య వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ. సమాధులను చక్కగా అలంకరించి తమ బంధుమిత్రులను స్మరించుకుంటూ టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటారు.

Published : 25 Oct 2022 11:47 IST
Tags :

మరిన్ని