DL Ravindra Reddy: వైకాపాలో ఉన్నందుకు నాకే అసహ్యంగా ఉంది: డీఎల్‌ రవీంద్రారెడ్డి

పరిపాలన మొదటిరోజు నుంచే సీఎం జగన్‌ అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదన్నారు. వైకాపాలో ఉన్నందుకు తనకే అసహ్యంగా ఉందని చెప్పారు. ఈ మేరకు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎల్‌ మాట్లాడారు. ఈసారి వైకాపాకు సింగిల్‌ డిజిట్‌ వస్తే గొప్పే అని వ్యాఖ్యానించారు. 

Published : 21 Dec 2022 13:40 IST
Tags :

మరిన్ని