Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. పరారీలో కేరళ వైద్యుడు
తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేసిన కేసులో ప్రమేయమున్నట్లు సిట్ విచారణలో గుర్తించిన కేరళకు చెందిన ప్రముఖ వైద్యుడు పరారయ్యాడు. రామచంద్రభారతికి సన్నిహితుడిగా గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా కేరళలోని తన నివాసానికి వెళ్లేలోగా వైద్యుడు తప్పించుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కర్ణాటక, హరియాణా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో సోదాలు ముగియగా.. కేరళలో తప్పించుకున్న వైద్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated : 14 Nov 2022 11:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..