Krishna idol : పూజలో మునిగిపోయి.. తీర్థంతోపాటు విగ్రహాన్ని మింగిన భక్తుడు

కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు పూజ ధ్యాసలో మునిగిపోయి.. తీర్థంతో పాటు బాలకృష్టుడి విగ్రహాన్ని మింగేశాడు. బెళగావికి చెందిన ఆ భక్తుడు రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడ్ని పూజించేవాడు. ఓ రోజు తీర్థం తీసుకునేటప్పుడు అనుకోకుండా పంచామృతంలో ఉన్న బాలకృష్టుడి విగ్రహాన్ని మింగేశాడు. చివరికి ఆపరేషన్ చేసి విగ్రహాన్ని వైద్యులు బయటకు తీశారు.

Published : 25 Jun 2022 10:33 IST
Tags :

మరిన్ని