Drugs: ₹120 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ముంబయిలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ జామ్నగర్లోని ‘నావల్ ఇంటెలిజెన్స్ యూనిట్’కు అందిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిపినట్లు ఎన్సీబీ తెలిపింది.
Published : 07 Oct 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?