Drugs: ₹120 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

ముంబయిలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ జామ్‌నగర్‌లోని ‘నావల్ ఇంటెలిజెన్స్ యూనిట్’కు అందిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిపినట్లు ఎన్‌సీబీ తెలిపింది. 

Published : 07 Oct 2022 16:04 IST

ముంబయిలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ జామ్‌నగర్‌లోని ‘నావల్ ఇంటెలిజెన్స్ యూనిట్’కు అందిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిపినట్లు ఎన్‌సీబీ తెలిపింది. 

Tags :

మరిన్ని