Road Accident: మద్యం మత్తులో కారుతో బైక్లను ఢీకొట్టిన ఫ్రొఫెసర్
మద్యం మత్తులో కారుతో నాలుగైదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఫ్రొఫెసర్ను నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్లోని ఓ కళాశాలలో కామర్స్ ఆచార్యుడిగా పనిచేస్తున్న సాహెబ్ రావు నికమ్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మందులు వాడినా దగ్గు తగ్గకపోవడంతో బ్రాందీ తాగితే తగ్గుతుందని ఓ స్నేహితుడు ఆయనకు సలహా ఇచ్చాడు. బ్రాందీ తాగిన సాహెబ్ రావు.. మద్యంమత్తులో కారు నడుపుతూ రోడ్డుపై వాహనదారులను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వాహనదారుల్లో ఒకరు రెండు కాళ్లూ కోల్పోయారు. అదేవేగంతో కారు నడుపుతూ డివైడర్ను ఢీకొట్టిన ప్రొఫెసర్ను పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Published : 21 Nov 2022 16:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం