AP News: ఏపీలో 50 మంది డీఎస్పీల బదిలీ
వైకాపా(YSRCP) నేతల అభ్యంతరాలతో డీఎస్పీ(DSP)లను మరోసారి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 50 మంది డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి బాలినేని డిమాండ్ మేరకు ఒంగోలు డీఎస్పీ అశోక్ వర్ధన్ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన్ను దర్శి ఎస్డీపీఓగా నియమించారు.
Published : 06 May 2023 20:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా