AP News: ఏపీలో 50 మంది డీఎస్పీల బదిలీ

వైకాపా(YSRCP) నేతల అభ్యంతరాలతో డీఎస్పీ(DSP)లను మరోసారి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 50 మంది డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి బాలినేని డిమాండ్ మేరకు ఒంగోలు డీఎస్పీ అశోక్ వర్ధన్‌ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన్ను దర్శి ఎస్డీపీఓగా నియమించారు. 

Published : 06 May 2023 20:03 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు