EarthQuake: తుర్కియే, సిరియాల్లో పెను భూకంపం ధాటికి 5 వేలమందికిపైగా దుర్మరణం
తుర్కియే, సిరియాల్లో సంభవించిన తీవ్రభూకంపాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎటు చూసినా శవాల దిబ్బలు, భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి 5 వేలమందికిపైగా దుర్మరణం చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేల మంది గాయాలతో చికిత్స కోసం ఎదురుచూస్తుండగా.. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. తుర్కియే, సిరియాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.
Published : 07 Feb 2023 12:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట