EarthQuake: తుర్కియే, సిరియాల్లో పెను భూకంపం ధాటికి 5 వేలమందికిపైగా దుర్మరణం

తుర్కియే, సిరియాల్లో సంభవించిన తీవ్రభూకంపాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎటు చూసినా శవాల దిబ్బలు, భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి 5 వేలమందికిపైగా దుర్మరణం చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేల మంది గాయాలతో చికిత్స కోసం ఎదురుచూస్తుండగా.. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. తుర్కియే, సిరియాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. 

Published : 07 Feb 2023 12:55 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు