JC PrabhakarReddy: నిర్దోషిగా నిరూపించుకునేందుకు అవకాశమిది: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడే కేసు అసలైన రూట్లో వెళ్తోందని.. ఇందులోంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. ఈడీ విచారణ చేయడం.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తనకు వచ్చిన అవకాశంగా చెప్పారు. అందుకే ఈడీ దేవుడు లాంటిదన్నారు. ఇందులో ముందుగా తనకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ను కాస్త ఆలస్యంగానైనా చేర్చడం సంతోషమన్నారు.
Updated : 01 Dec 2022 14:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి