MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సోమవారం 10 గంటలపాటు ప్రశ్నించారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మొత్తం 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దానితో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత స్పష్టం చేసినట్లు సమాచారం. నేడు మళ్లీ విచారణకు రావాలని కవితకు దర్యాప్తు సంస్థ సూచించింది.
Published : 21 Mar 2023 09:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని