బయోడేటా అడిగారంతే.. ఎందుకు పిలిచారో ఈడీ చెప్పనేలేదు: రోహిత్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఈడీ సోమవారం 6 గంటల పాటు విచారించింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్ చేరుకోగా.. 6 గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం రేపు మరోసారి విచారణకు రావాలని సూచించారు. అయితే, ఈడీ తన వ్యక్తిగత వివరాలు అడిగింది తప్పితే.. ఏ కేసులో పిలిచారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని రోహిత్ రెడ్డి వెల్లడించారు.
Updated : 19 Dec 2022 22:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM