బయోడేటా అడిగారంతే.. ఎందుకు పిలిచారో ఈడీ చెప్పనేలేదు: రోహిత్ రెడ్డి

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఈడీ సోమవారం 6 గంటల పాటు విచారించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్‌ చేరుకోగా.. 6 గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం రేపు మరోసారి విచారణకు రావాలని సూచించారు. అయితే, ఈడీ తన వ్యక్తిగత వివరాలు అడిగింది తప్పితే.. ఏ కేసులో పిలిచారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని రోహిత్‌ రెడ్డి వెల్లడించారు. 

Updated : 19 Dec 2022 22:09 IST

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఈడీ సోమవారం 6 గంటల పాటు విచారించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్‌ చేరుకోగా.. 6 గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం రేపు మరోసారి విచారణకు రావాలని సూచించారు. అయితే, ఈడీ తన వ్యక్తిగత వివరాలు అడిగింది తప్పితే.. ఏ కేసులో పిలిచారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని రోహిత్‌ రెడ్డి వెల్లడించారు. 

Tags :

మరిన్ని