MLC kavitha: ఈడీ సుదీర్ఘ విచారణ తర్వాత.. విక్టరీ సింబల్‌తో ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రెండోసారి సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు 10 గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం బయటికొచ్చిన ఎమ్మెల్సీ కవిత.. విక్టరీ సింబల్‌ చూపిస్తూ కాన్వాయ్‌లో బయలుదేరారు. 

Updated : 21 Mar 2023 09:46 IST

దిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రెండోసారి సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు 10 గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం బయటికొచ్చిన ఎమ్మెల్సీ కవిత.. విక్టరీ సింబల్‌ చూపిస్తూ కాన్వాయ్‌లో బయలుదేరారు. 

Tags :

మరిన్ని