Delhi: దిల్లీ మద్యం ముడుపులతో సంబంధం ఉందని భావిస్తే నోటీసులు..!

దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూలాల్లోకి వెళ్తోంది. కేసుతో సంబంధం ఉందన్న ప్రైవేట్ ఉద్యోగులు మొదలుకొని డ్రైవర్ల వరకూ ఎవరినీ వదిలిపెట్టడంలేదు. ముడుపులతో సంబంధం ఉందని భావిస్తున్న పెద్దలతో సన్నిహితంగా ఉంటారని తెలిస్తే.. అనధికారికంగానైనా విచారిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు దొరికితే.. నోటీసులు పంపుతున్నారు.

Updated : 22 Oct 2022 12:42 IST

Tags :

మరిన్ని