Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు
తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు చేపట్టింది. మంత్రితో పాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి 50బృందాలుగా పలుచోట్ల సోదాలు జరుపుతున్న అధికారులు.. మల్లారెడ్డి ఆస్తులు, ఆదాయ పన్ను చెల్లింపులతో పాటు ఇతర దస్త్రాలను పరిశీలిస్తున్నారు.
Published : 22 Nov 2022 12:58 IST
Tags :