CM Jagan: చంద్రబాబు, పవన్ మాటలు నమ్మనే నమొద్దు: సీఎం జగన్
పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని.. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విద్యాదీవెన పథకం నిధులు 694 కోట్లు విడుదల చేసిన సీఎం.. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చి విద్యను ఉపాధికి ఆలంబనగా మార్చామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Published : 30 Nov 2022 20:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే