Eetala: కవిత పాత్ర ఉందో‌ లేదో.. దర్యాప్తులో తేలుతుంది: ఈటల రాజేందర్‌

దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో‌ లేదో.. దర్యాప్తులో తేలుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చాలదన్నట్లు.. దోచుకోవటానికి కేసీఆర్ కుటుంబం దిల్లీ మీద పడిందని ఆరోపించారు. తెరాసను మట్టి కరిపించే శక్తి భాజపాకి మాత్రమే ఉందన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated : 01 Dec 2022 14:03 IST

దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో‌ లేదో.. దర్యాప్తులో తేలుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చాలదన్నట్లు.. దోచుకోవటానికి కేసీఆర్ కుటుంబం దిల్లీ మీద పడిందని ఆరోపించారు. తెరాసను మట్టి కరిపించే శక్తి భాజపాకి మాత్రమే ఉందన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని