Eetala Rajender: ఆస్తుల తెలంగాణను.. అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారు: ఈటల
ఆస్తుల తెలంగాణను.. సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ తన వైఫల్యాలను ఇతర పార్టీలపై రుద్ది పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల మాట్లాడారు.
Published : 14 May 2022 19:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు