Telangana News: చేపల వేటకు వెళ్లి.. వాగులో చిక్కుకుని..

మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో యువకుడు చిక్కుకుపోయాడు. జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్‌ సురేష్‌ సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేష్‌ (18) వాగులో చిక్కుకుపోయాడు. చివరకు తాడు సాయంతో గ్రామస్థులు యాకేశ్‌ను బయటకు లాగారు.  

Published : 06 Aug 2022 12:10 IST
Tags :

మరిన్ని