Maharashtra: శివసేన ప్రభుత్వానికి మద్దతిస్తాం: ఫడణవీస్

దాదాపు వారం రోజుల పాటు సాగిన మహా డ్రామాకు తెరపడింది.  అనేక మలుపులు తిరిగిన మరాఠా రాజకీయ నాటకంలో శివసేనపై తిరుగబావుటా ఎగరవేసిన ఏక్ నాథ్ శిందే మహారాష్ట్ర నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.

Updated : 04 Jan 2023 09:53 IST

Tags :

మరిన్ని