Maharashtra: డ్రమ్స్ వాయిస్తూ భర్తకు స్వాగతం పలికిన ఏక్నాథ్ శిందే భార్య లత
మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వస్థలం ఠాణెలోని తన ఇంటికి వెళ్లిన ఏక్నాథ్ శిందేకు ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి భార్య లతా ఏక్నాథ్ శిందే.. బ్యాండ్ వాయిస్తూ భర్తకు స్వాగతం పలికారు. అభిమానులు, శివసేన కార్యకర్తలు సైతం మహారాష్ట్ర సీఎంకు నీరాజనాలు పట్టారు.
Published : 06 Jul 2022 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్