Maharashtra: డ్రమ్స్‌ వాయిస్తూ భర్తకు స్వాగతం పలికిన ఏక్‌నాథ్ శిందే భార్య లత

మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వస్థలం ఠాణెలోని తన ఇంటికి వెళ్లిన ఏక్‌నాథ్ శిందేకు ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి భార్య లతా ఏక్‌నాథ్ శిందే.. బ్యాండ్ వాయిస్తూ భర్తకు స్వాగతం పలికారు. అభిమానులు, శివసేన కార్యకర్తలు సైతం మహారాష్ట్ర సీఎంకు నీరాజనాలు పట్టారు.

Published : 06 Jul 2022 15:15 IST

Tags :

మరిన్ని