Gujarath: రోబోతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సరికొత్త పద్ధతులను అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఖేడా జిల్లాలోని నడియాద్ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి పంకజ్భాయ్ దేశాయ్.. ఎన్నికల ప్రచారంలో డిజిటల్ రోబోట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో కర పత్రాలు పంచుతున్న రోబోను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
Updated : 18 Nov 2022 16:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM