Gujarath: రోబోతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సరికొత్త పద్ధతులను అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఖేడా జిల్లాలోని నడియాద్ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి పంకజ్‌భాయ్ దేశాయ్.. ఎన్నికల ప్రచారంలో డిజిటల్ రోబోట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో కర పత్రాలు పంచుతున్న రోబోను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

Updated : 18 Nov 2022 16:43 IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సరికొత్త పద్ధతులను అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఖేడా జిల్లాలోని నడియాద్ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి పంకజ్‌భాయ్ దేశాయ్.. ఎన్నికల ప్రచారంలో డిజిటల్ రోబోట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో కర పత్రాలు పంచుతున్న రోబోను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

Tags :

మరిన్ని