Electricity Charges: ఏప్రిల్ నుంచి ఛార్జీలు పెంచనున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు

పెట్రోలు, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లే ఇంటి కరెంటు బిల్లు కూడా వచ్చే ఏప్రిల్ నుంచి నెలనెలా పెరగనుంది. ఇలా ఛార్జీలు పెంచుకోడానికి విద్యుత్  పంపిణీ సంస్థలు.. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుత అధికారమిస్తూ ఈఆర్సీ ముసాయిదా ఉత్తర్వులు జారీచేసింది. 

Published : 24 Nov 2022 09:53 IST

Tags :

మరిన్ని