Elephant: జనావాసాల్లో ఏనుగు బీభత్సం..!
తమిళనాడు మేఘామలై (Megamalai) అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. స్థానికంగా టీ పంటను సాగుచేసే కార్మికులపై గజరాజు దాడికి యత్నించినట్లు తెలిసింది. అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు యత్నించి విఫలం అయ్యారు. అనంతరం ఆ గజరాజు కుడలూర్ ప్రాంతంలోని కొబ్బరి తోటలోకి ప్రవేశించి స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు ఉన్న ఓ వృద్ధురాలికి గజరాజు హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Published : 27 May 2023 15:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!