Twitter: ట్విటర్ ఉద్యోగులకు మరోసారి మస్క్ అల్టిమేటం..!
ట్విటర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సగానికిపైగా ఉద్యోగులను తొలగించిన మస్క్.. మిగిలిన వారు ఎక్కువ సమయం పని చేసేలా ఆఫీస్లో క్యాబిన్లను పడకగదులుగా మార్చారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఉద్యోగులకు మరోసారి అల్టీమేటం జారీ చేశారు. ఆఫీసులో విషయాలు బయటకు పొక్కితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Published : 11 Dec 2022 16:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్