RBI: ఈఎంఐలు మరింత భారం.. ఎంత వరకు పెరగొచ్చంటే?
ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతం చేసింది. దీంతో బ్యాంకులు రుణరేట్లనూ పెంచనున్నాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్టర్నల్ బెంచ్ మార్కుగా రెపోరేటు ను తీసుకుంటుండడమే దీనికి కారణం. ఏప్రిల్లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8.5 శాతానికి మించే అవకాశాలున్నాయి.
Published : 30 Sep 2022 14:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?