Botsa: ఉద్యోగుల వివిధ అంశాలపై మే 1 నుంచి జీవోలు: మంత్రి బొత్స

ఉద్యోగుల సమస్యల (Employees Problems)పై మే ఒకటి నుంచి జీవోలు ఇస్తామని మంత్రి బొత్స (Minister Botsa) ప్రకటించారు. పెండింగ్ అంశాలు పరిష్కరించాలంటూ గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలతో.. బొత్సతోపాటు మంత్రుల కమిటీ సభ్యులు సచివాలయంలో చర్చించారు. సమావేశానికి సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. ఐతే ఇది అనధికార సమావేశం అన్న బొత్స.. కొన్ని ఉద్యోగ సంఘాలు సామరస్యంగా మసలుకోవాలని హితవు పలికారు..

Updated : 27 Apr 2023 20:16 IST

ఉద్యోగుల సమస్యల (Employees Problems)పై మే ఒకటి నుంచి జీవోలు ఇస్తామని మంత్రి బొత్స (Minister Botsa) ప్రకటించారు. పెండింగ్ అంశాలు పరిష్కరించాలంటూ గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలతో.. బొత్సతోపాటు మంత్రుల కమిటీ సభ్యులు సచివాలయంలో చర్చించారు. సమావేశానికి సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. ఐతే ఇది అనధికార సమావేశం అన్న బొత్స.. కొన్ని ఉద్యోగ సంఘాలు సామరస్యంగా మసలుకోవాలని హితవు పలికారు..

Tags :

మరిన్ని