Chittoor: విత్తనాలు చల్లి.. కొండ మింగేందుకు వైకాపా మద్దతుదారుల యత్నం
అధికార వైకాపా మద్దతుదారుల భూ ఆక్రమణలకు అంతులేకుండా పోతోంది. నివాస స్థలాలు, ప్రభుత్వ భూములే కాదు చివరికి కొండలను వదలడం లేదు. దాదాపు వెయ్యి మంది పాడి రైతుల పశువులకు మేత అందించే 204 ఎకరాల విస్తీర్ణంపై కన్నేసిన అధికార పార్టీ మద్దతుదారులు గుట్టను చదును చేసే కార్యక్రమం చేపట్టారు. గుట్టపై ఆధారపడి పశువులను పోషించుకొంటున్న రైతులు... నేతల కబ్జాపర్వాన్ని అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని 204 ఎకరాల పశువుల మేత గుట్టను కబ్జా చేసేందుకు అధికార పార్టీ మద్దతుదారులు పావులు కదిపిన వైనంపై ప్రత్యేక కథనం..
Published : 21 Dec 2022 14:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..