AP news: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు.. ఒకే స్థానంలో ఇద్దరు అధికారిణులు..!

దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది. ఇద్దరు జిల్లా స్థాయి అధికారిణుల మధ్య పేచీ వచ్చింది. ఒకే స్థానంలో ఇద్దరూ విధులకు హాజరువుతుండటం దేవాదాయశాఖలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లాలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవో శాంతి,  అదే జిల్లా దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ అధికారిణిగా బాధ్యతలు చూస్తున్నారు. వేరే చోటికి బదిలీ చేసినా.. వెళ్లడం ఇష్టంలేక ఆమె ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీకాకుళం డీఈవో అన్నపూర్ణను శాంతి స్థానంలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇద్దరూ ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురు అధికారులు ఒకే గదిలో ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Updated : 25 May 2023 15:35 IST

దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది. ఇద్దరు జిల్లా స్థాయి అధికారిణుల మధ్య పేచీ వచ్చింది. ఒకే స్థానంలో ఇద్దరూ విధులకు హాజరువుతుండటం దేవాదాయశాఖలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లాలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవో శాంతి,  అదే జిల్లా దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ అధికారిణిగా బాధ్యతలు చూస్తున్నారు. వేరే చోటికి బదిలీ చేసినా.. వెళ్లడం ఇష్టంలేక ఆమె ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీకాకుళం డీఈవో అన్నపూర్ణను శాంతి స్థానంలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇద్దరూ ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురు అధికారులు ఒకే గదిలో ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Tags :

మరిన్ని