Maharashtra: శిర్డీ సాయిబాబాకు వజ్రకిరీటం సమర్పించిన భక్తుడు

మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా మందిరానికి ఓ భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన సుబరి పటేల్ అనే భక్తుడు ఈ కిరీటాన్ని శిరిడీ సాయిబాబా ట్రస్టుకు బహూకరించినట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. కిరీటం బరవు 368 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నారు. దాని విలువ 28లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హారతి సమయంలో ఆ కిరీటాన్ని సాయిబాబాకు అలంకరించనున్నట్లు వివరించారు.

Published : 27 Dec 2022 14:15 IST

మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా మందిరానికి ఓ భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన సుబరి పటేల్ అనే భక్తుడు ఈ కిరీటాన్ని శిరిడీ సాయిబాబా ట్రస్టుకు బహూకరించినట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. కిరీటం బరవు 368 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నారు. దాని విలువ 28లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హారతి సమయంలో ఆ కిరీటాన్ని సాయిబాబాకు అలంకరించనున్నట్లు వివరించారు.

Tags :

మరిన్ని