Maharashtra: శిర్డీ సాయిబాబాకు వజ్రకిరీటం సమర్పించిన భక్తుడు
మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా మందిరానికి ఓ భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్కు చెందిన సుబరి పటేల్ అనే భక్తుడు ఈ కిరీటాన్ని శిరిడీ సాయిబాబా ట్రస్టుకు బహూకరించినట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. కిరీటం బరవు 368 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నారు. దాని విలువ 28లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హారతి సమయంలో ఆ కిరీటాన్ని సాయిబాబాకు అలంకరించనున్నట్లు వివరించారు.
Published : 27 Dec 2022 14:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?