IND vs ENG: ఐదో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట విశేషాలు..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంత్‌(146) సెంచరీ, జడేజా(83 నాటౌట్‌) అర్ధశతకంతో చేలరేగారు. దీంతో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలిరోజు ఆటకు సంబంధించి హైలైట్స్‌ ఒకసారి చూసేద్దాం.. 

Published : 02 Jul 2022 01:16 IST

Tags :

మరిన్ని