IND vs ENG: ఐదో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట విశేషాలు..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంత్(146) సెంచరీ, జడేజా(83 నాటౌట్) అర్ధశతకంతో చేలరేగారు. దీంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలిరోజు ఆటకు సంబంధించి హైలైట్స్ ఒకసారి చూసేద్దాం..
Published : 02 Jul 2022 01:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM