IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ ఐదో రోజు హైలైట్స్‌..

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌ ఫలితం తేలింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ అలవోకగా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. 259/3 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జో రూట్ (146*), బెయిర్‌స్టో (114*) శతకాలతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమమైంది. చివరి రోజు ఆట హైలైట్స్‌ మీరూ చూసేయండి..

Published : 06 Jul 2022 11:00 IST

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌ ఫలితం తేలింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ అలవోకగా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. 259/3 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జో రూట్ (146*), బెయిర్‌స్టో (114*) శతకాలతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమమైంది. చివరి రోజు ఆట హైలైట్స్‌ మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని