IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్ ఐదో రోజు హైలైట్స్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ ఫలితం తేలింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. 259/3 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జో రూట్ (146*), బెయిర్స్టో (114*) శతకాలతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. చివరి రోజు ఆట హైలైట్స్ మీరూ చూసేయండి..
Published : 06 Jul 2022 11:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!