Ganta Srinivasarao: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

పార్టీ మార్పుపై మీడియానే ప్రచారం చేస్తోందని.. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే స్వయంగా తానే చెబుతానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖలో డిసెంబర్ 26న నిర్వహించనున్న కాపునాడు బహిరంగ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated : 12 Dec 2022 13:44 IST

Tags :

మరిన్ని