Ganta Srinivasarao: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
పార్టీ మార్పుపై మీడియానే ప్రచారం చేస్తోందని.. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే స్వయంగా తానే చెబుతానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖలో డిసెంబర్ 26న నిర్వహించనున్న కాపునాడు బహిరంగ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Updated : 12 Dec 2022 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం