Indrakeeladri: 55మంది బంధువులతో దర్శనానికి వెళ్లిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 55మందికి పైగా బంధువులతో రాత్రి ఒంటి గంట సమయంలో ఆలయంలోకి వెళ్లారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను వీడియోలు తీయొద్దంటూ ఆయన సెక్యురిటీ సిబ్బంది వారించారు. అత్యంత రద్దీగా ఉండే మూలానక్షత్రం రోజున మాజీ మంత్రి ఇలా పెద్ద ఎత్తున తన బంధువులతో కలిసి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Published : 02 Oct 2022 11:24 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 55మందికి పైగా బంధువులతో రాత్రి ఒంటి గంట సమయంలో ఆలయంలోకి వెళ్లారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను వీడియోలు తీయొద్దంటూ ఆయన సెక్యురిటీ సిబ్బంది వారించారు. అత్యంత రద్దీగా ఉండే మూలానక్షత్రం రోజున మాజీ మంత్రి ఇలా పెద్ద ఎత్తున తన బంధువులతో కలిసి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

మరిన్ని