Chinta Mohan: పేరు మార్చే పని.. స్టాలినే చేయలేదు.. నీకెందుకయ్యా?: చింతా మోహన్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం సాధించారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి, దేశానికి రాజశేఖర్ రెడ్డి చేసిన త్యాగాలు ఏమిలేవంటూ విమర్శించారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారినా.. ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చలేదని తెలిపారు.
Published : 24 Sep 2022 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె