Chinta Mohan: పేరు మార్చే పని.. స్టాలినే చేయలేదు.. నీకెందుకయ్యా?: చింతా మోహన్‌

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఏం సాధించారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి, దేశానికి రాజశేఖర్ రెడ్డి చేసిన త్యాగాలు ఏమిలేవంటూ విమర్శించారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారినా.. ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చలేదని తెలిపారు. 

Published : 24 Sep 2022 15:39 IST

Tags :

మరిన్ని