Chinta Mohan: అదృష్టవశాత్తు శశిథరూర్‌ ఎంపీ అయ్యారు: చింతా మోహన్‌

వివాదరహితుడైన మల్లికార్జున్ ఖర్గే మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి అర్హుడని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ అన్నారు. న్యూయార్క్‌లో పుట్టిన శశిథరూర్‌.. అదృష్టవశాత్తు ఎంపీ అయ్యారన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 50 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దళితుడు ఎన్నిక కాబోతున్నాడని, కేరళ నుంచి కశ్మీర్‌ వరకు దళితుడినే అధ్యక్షుడిని చేయాలని మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. 

Published : 03 Oct 2022 13:53 IST
Tags :

మరిన్ని