Chintha Mohan: ఆత్మహత్యల ప్రదేశ్‌గా ఆంధ్రప్రదేశ్‍ మారుతోంది: చింతామోహన్‌

ఆంధ్రప్రదేశ్‍ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‍ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 

Published : 24 Nov 2022 16:19 IST

ఆంధ్రప్రదేశ్‍ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‍ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 

Tags :

మరిన్ని