Crime News: కిడ్నాప్‌ చేసి చంపేశారు.. ఆస్పత్రిలో చేర్పించారు!

రంగారెడ్డి జిల్లా (RangaReddy Dist) కొత్తూరులో ఆదివారం సాయంత్రం కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) అనే ఓ యువకుడిని అపహరించిన దుండగులు.. దారుణంగా హత్య చేశారు. అనంతరం, ప్రమాదంగా చిత్రీకరించి ఓ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూధన్ రెడ్డి.. తన సోదరులు, బంధువులతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Published : 17 Apr 2023 20:06 IST

రంగారెడ్డి జిల్లా (RangaReddy Dist) కొత్తూరులో ఆదివారం సాయంత్రం కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) అనే ఓ యువకుడిని అపహరించిన దుండగులు.. దారుణంగా హత్య చేశారు. అనంతరం, ప్రమాదంగా చిత్రీకరించి ఓ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూధన్ రెడ్డి.. తన సోదరులు, బంధువులతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

మరిన్ని