Venkaiah Naidu: పొగలు కమ్ముతున్న వేడి వేడి ఇడ్లీని చూస్తేనే చాలు..!: వెంకయ్యనాయుడు
గుబురు చెట్ల నీడన, తెలుగు సంప్రదాయం ఉట్టిపడే పాక హోటల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తన మిత్రులతో కలిసి ఇడ్లీ రుచి చూశారు. విజయవాడ పిన్నమనేని పాలిటెక్నిక్ రోడ్డులోని పాక హోటల్లో అల్పాహారం తీసుకున్నారు. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్నారంటూ నిర్వాహకులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.
Published : 02 May 2023 13:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి