Delhi liquor Case: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఇద్దరు నిందితుల కస్టడీ పొడిగింపు

రూ. వంద కోట్ల ముడుపుల కేసులో బోయినపల్లి అభిషేక్.. కీలక పాత్రధారి అని సీబీఐ కోర్టులో ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ ప్రణాళిక రచిస్తే, అభిషేక్ అమలు చేసినట్లు ఆరోపించింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు తెలిపింది. ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌ల కస్టడీని న్యాయస్థానం మరో 5 రోజులు పొడిగించింది.

Updated : 21 Oct 2023 15:38 IST
Tags :

మరిన్ని