Delhi liquor Case: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఇద్దరు నిందితుల కస్టడీ పొడిగింపు
రూ. వంద కోట్ల ముడుపుల కేసులో బోయినపల్లి అభిషేక్.. కీలక పాత్రధారి అని సీబీఐ కోర్టులో ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ ప్రణాళిక రచిస్తే, అభిషేక్ అమలు చేసినట్లు ఆరోపించింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు తెలిపింది. ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్ల కస్టడీని న్యాయస్థానం మరో 5 రోజులు పొడిగించింది.
Updated : 21 Oct 2023 15:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్