Kotamreddy: ఒక్క పింఛన్ కూడా తీసేయడానికి వీల్లేదు: వైకాపా ఎమ్మెల్యే హెచ్చరిక
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 2,700 సామాజిక పింఛన్ల తొలగింపు నోటీసులపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆక్రోశం వెల్లిబుచ్చారు. పింఛన్ల తొలగింపుపై రెండురోజులుగా లబ్ధిదారులు తన కార్యాలయానికి వస్తున్నారని చెప్పారు. పాత పింఛన్ ఒక్కటీ తీసేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఒకసారి పింఛన్ తీసేస్తే మళ్లీ పునరుద్ధరించడం కష్టమని చెబుతున్న కోటంరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి..
Updated : 26 Dec 2022 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!