Kotamreddy: ఒక్క పింఛన్‌ కూడా తీసేయడానికి వీల్లేదు: వైకాపా ఎమ్మెల్యే హెచ్చరిక

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 2,700 సామాజిక పింఛన్ల తొలగింపు నోటీసులపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆక్రోశం వెల్లిబుచ్చారు. పింఛన్ల తొలగింపుపై రెండురోజులుగా లబ్ధిదారులు తన కార్యాలయానికి వస్తున్నారని చెప్పారు. పాత పింఛన్‌ ఒక్కటీ తీసేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఒకసారి పింఛన్‌ తీసేస్తే మళ్లీ పునరుద్ధరించడం కష్టమని చెబుతున్న కోటంరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి.. 

Updated : 26 Dec 2022 14:08 IST

Tags :

మరిన్ని