Heat Waves: భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా... అవి ప్రమాదకరస్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. భవిష్యత్తులో భారత్‌లో మానవ మనుగడ ప్రమాదంలో పడే స్థాయిలో.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. 

Published : 07 Dec 2022 22:33 IST

భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా... అవి ప్రమాదకరస్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. భవిష్యత్తులో భారత్‌లో మానవ మనుగడ ప్రమాదంలో పడే స్థాయిలో.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. 

Tags :

మరిన్ని