Heat Waves: భారత్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్ నివేదిక
భారత్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా... అవి ప్రమాదకరస్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. భవిష్యత్తులో భారత్లో మానవ మనుగడ ప్రమాదంలో పడే స్థాయిలో.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది.
Published : 07 Dec 2022 22:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM