crime News: దోష నివారణ పూజలు చేస్తామంటూ రూ.37 లక్షలు స్వాహా
అమాయకులను ఆసరగా చేసుకుని లక్షలు దండుకుంటున్న రెండు గ్యాంగ్ లను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాబాల అవతారమెత్తి దోషనివారణ పూజలు చేస్తామంటూ ఓ అంతర్రాష్ట్ర ముఠా లక్షలు వసూలు చేయగా పలువర్సిటీలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న మరో గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు
Published : 05 Jul 2022 16:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!