crime News: దోష నివారణ పూజలు చేస్తామంటూ రూ.37 లక్షలు స్వాహా

అమాయకులను ఆసరగా చేసుకుని లక్షలు దండుకుంటున్న రెండు గ్యాంగ్ లను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాబాల అవతారమెత్తి దోషనివారణ పూజలు చేస్తామంటూ ఓ అంతర్రాష్ట్ర ముఠా లక్షలు వసూలు చేయగా పలువర్సిటీలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న మరో గ్యాంగ్ ను  పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్  భగవత్  వెల్లడించారు

Published : 05 Jul 2022 16:18 IST

అమాయకులను ఆసరగా చేసుకుని లక్షలు దండుకుంటున్న రెండు గ్యాంగ్ లను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాబాల అవతారమెత్తి దోషనివారణ పూజలు చేస్తామంటూ ఓ అంతర్రాష్ట్ర ముఠా లక్షలు వసూలు చేయగా పలువర్సిటీలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న మరో గ్యాంగ్ ను  పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్  భగవత్  వెల్లడించారు

Tags :

మరిన్ని