Fake currency: పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు..!
పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి వాలంటీరు పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో లావాదేవీ చేస్తుండగా నకిలీ నోటును గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకురాగా.. పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి.
Updated : 01 Jan 2023 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!