Karnataka: పోలీసులమని చెప్పి.. 2 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు!
పోలీసులమని చెప్పి వ్యాపారస్తుల నుంచి రెండు కిలోల బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. తమ వద్ద నుంచి దోచుకెళ్లిన బంగారానికి సంబంధించి ఆధారాలతో సహా వ్యాపారస్తులు పోలీసులను కలిశారు. ఆధారాలు చూసిన పోలీసులు.. వారు అసలు తమ సిబ్బందే కాదంటూ సమాధానమిచ్చారు. బాధితుల నుంచి వివరాలు తీసుకున్న పోలీసులకు.. విచారణలో రైల్వే పోలీసులే దొంగలని తేలింది.
Published : 14 Mar 2023 16:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం