Karnataka: పోలీసులమని చెప్పి.. 2 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు!

పోలీసులమని చెప్పి వ్యాపారస్తుల నుంచి రెండు కిలోల బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. తమ వద్ద నుంచి దోచుకెళ్లిన బంగారానికి సంబంధించి ఆధారాలతో సహా వ్యాపారస్తులు పోలీసులను కలిశారు. ఆధారాలు చూసిన పోలీసులు.. వారు అసలు తమ సిబ్బందే కాదంటూ సమాధానమిచ్చారు. బాధితుల నుంచి వివరాలు తీసుకున్న పోలీసులకు.. విచారణలో రైల్వే పోలీసులే దొంగలని తేలింది.

Published : 14 Mar 2023 16:46 IST

Tags :

మరిన్ని