Karnataka: పోయిందనుకున్న బంగారం తలుపుతట్టింది.. ఇక ఆ కుటుంబం ఆనందం చూడండి
కర్ణాటకలోని ఓ కుటుంబం పోగొట్టుకున్న 30 తులాల బంగారం తిరిగివెతుక్కుంటూ వారి తలుపుతట్టింది. గురురాజ్ అనే ఓ వ్యక్తి తనకు దొరికిన బంగారాన్ని నిజాయితీతో తిరిగి వారి చెంతకు చేర్చాడు. పోగొట్టుకున్న తమ బంగారం తిరిగి వారిని వెతుక్కుంటూ రావడంపై ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
Published : 12 Oct 2022 18:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!