‘ఎన్నితీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా’.. పాట రూపంలో అన్నదాత ఆవేదన..!
అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటను చూసి పాట రూపంలో ఓ రైతన్న తన ఆవేదన వ్యక్తం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంటాడు. తాజాగా ‘ప్రకృతి కూడా తమను చిన్న చూపు చూస్తే మేము ఎలా బ్రతకాలి?’ అంటూ పాటతో వాపోయాడు. ‘ఎన్నితీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా..’ అంటూ రామ్మూర్తి పాడిన పాట రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.
Updated : 20 Mar 2023 16:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న