Anantapur: కలెక్టరేట్ ప్రాంగణంలో చెట్టెక్కి.. రైతు ఆత్మహత్యాయత్నం
అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. యాడికి మండలం నగురూరుకు చెందిన అహోబిలేశు.. తన భూమిని సర్వే చేయాలని స్పందనలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. రెవెన్యూ అధికారులు తన భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారనే మనస్తాపంతో.. కలెక్టరేట్ ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తామని రైతుకు నచ్చజెప్పారు.
Published : 05 Jun 2023 15:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా