ఎన్నిసార్లు అడిగినా సమస్య తీర్చరా? అదనపు కలెక్టర్పై అర్జీ విసిరిన రైతు!
ఆదిలాబాద్ (Adilabad) కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు అసహనంతో అర్జీని అధికారులపై విసిరారు. బజార్ హత్నూర్ మండలం బుతాయికి చెందిన రైతు గోవింద్.. తన తండ్రి పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా చేసి ఇచ్చారని వాపోయారు. ఈ విషయమై పలు మార్లు అధికారులను కలిసినా.. స్పందన లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. అర్జీని అదనపు కలెక్టర్ రిజ్వాన్పై విసిరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను బయటకు పంపడంతో వివాదం సద్దు మణిగింది.
Updated : 15 May 2023 15:35 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా